13th May, 2024
బాల్కొండ లింగమయ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు..
ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి సన్మానించారు..
లింగమయ్య స్వామి దేవస్థానం అభివృద్ధి కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు..
13th May, 2024
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు.. ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ బాల్కొండ,కిసాన్ నగర్,నాగపూర్ సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.. చిరు నవ్వుతో ఓటర్లకు నమస్కారం పెడుతూ స్నేహపూర్వకంగా చర్చించారు.. ఓటర్లకు ఎండ తీవ్రత కలగకుండా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు..
13th May, 2024
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నా స్వగ్రామం
కిసాన్ నగర్ హైస్కూల్ లో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను.
అలాగే మీరందరు కూడా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నాను.
11th May, 2024
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా..
నా స్వగ్రామం కిసాన్ నగర్ లో గడప గడపకు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరడం జరిగింది.
10th May, 2024
ఈరోజు కిసాన్ నగర్ గ్రామంలో వివిధ సంఘాల సభ్యులను కలిసి కాంగ్రెస్ పార్టీ కి మద్ధతిచ్చి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు..
9th May, 2024
నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి మద్దతుగా నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గోని రిజర్వేషన్లు తొలగించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. రిజర్వేషన్లలో బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి పద్మశాలి కుల బాంధవులకు వివరిస్తున్న ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు.
ఈకార్యక్రమం కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
9th May, 2024
నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి మద్దతుగా నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఓబీసీ లకు రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు వివరిస్తున్న ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారు,కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు బోస్ రాజు గారు,ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
8th May, 2024
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా..
కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి మద్దతుగా..
ఈరోజు కోరుట్ల పట్టణంలో..
కోరుట్ల నియోజకవర్గ స్థాయి పద్మశాలి కులబంధవుల ఆత్మీయ సమ్మేళనం..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు,కోరుట్ల నియోజకవర్గ బాధ్యలు జువ్వడి నర్సింగ్ రావు గారు,జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సనల్ ఆడువాల జ్యోతి లక్ష్మన్ గారు..
8th May, 2024
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గం అయిలాపూర్ గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వడి నర్సింగ్ రావు గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు..
8th May, 2024
ఈరోజు కిసాన్ నగర్ పద్మశాలి సంఘం సభ్యులను కలిసి కాంగ్రెస్ పార్టీ కి మద్ధతివ్వాలని కోరడం జరిగింది.
కిసాన్ నగర్ లో పద్మశాలి కల్యాణ మండపం నిర్మించే బాధ్యత నాది.
బీజేపీ మోసాలను ప్రజలు గమనించాలి..
మన అందరం రామ భక్తులమే.
రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు..
మీరు చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలి..
బీజేపీ పైన జై శ్రీరామ్ లోపల
రిజర్వేషన్లకు రద్దుకు కుట్ర జరుగుతుంది..
కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి టి.జీవన్ రెడ్డి గారిని గెలిపించండి
6th May, 2024
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా..
కిసాన్ నగర్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి...
ప్రత్యేక నిధులు తెచ్చి కిసాన్ నగర్ ని అభివృద్ధి చేస్తా..
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అందిస్తుంది..
500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం..
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం..
10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఎన్నికలు పూర్తి కాగానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇస్తాం..
నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నాం..ఇళ్లు లేని పేదలకు మొదటి దశలో ఇస్తున్నాం..
బీజేపీ , బిఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దు..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి..
6th May, 2024
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో చేరికలు..
జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ ఆధ్వర్యంలో
హామల్వాడికి శ్రీ సాయిబాబా సంతోషి మాత ఆలయ కమిటీ చైర్మన్ మదని శ్రీధర్ మరియు కమిటీ డైరెక్టర్లు శ్రీధర్,రాహుల్ అరవింద్, శివ,శోభ,భూమేష్,చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు,పార్లమెంట్ ఎన్నికల్లోటి.జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు,జావీద్ అక్రం మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు..
5th May, 2024
ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు,పి.వినయ్ రెడ్డి గారు..
4th May, 2024
గల్ఫ్ కార్మికుల ద్రోహి... అహంకారి అర్వింద్ పై ఛార్జిషీట్ విడుదల ............
4th May, 2024
నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు,
నిజామాబాద్ పార్లమెంట్ లో అత్యధిక సంఖ్యలో పద్మశాలిలు ఉన్నారు...
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దత్తు ఇవ్వండి...
పద్మశాలి కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తా....
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పద్మశాలి కుల అభివృద్ధి కి అధిక నిధులు తెచ్చే బాధ్యత నాది...
4th May, 2024
ఈరోజు నాగపూర్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు..
3rd May, 2024
ఆర్మూర్ క్షత్రియ కల్యాణ మండపంలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి టి.జీవన్ రెడ్డి
ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యలు వినయ్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొని ఉద్దేశించి మాట్లాడిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు...
కాంగ్రెస్ పార్టీ పద్మశాలి సమాజానికి పూర్తి న్యాయం చేస్తుందనే విశ్వశిస్తున్న
అందుకే నా ప్రయాణం కాంగ్రెస్ లో కొనసాగుతుంది...
ప్రజా నాయకుడు నిస్వార్ధ పరుడు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు..
అందరిని మనవి చేస్తున్న జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది...
పద్మశాలి కుల బంధవులకు ఒక్కటే విజ్ఞప్తి
మనకు రావాల్సిన నిధులు,పదవులు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా...
మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే
రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుంది..
బీజేపీ మోసాలను గమనించలి లేకుంటే బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది...
కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి టి.జీవన్ రెడ్డి గారిని గెలిపించండి...
3rd May, 2024
ఆర్మూర్ పట్టణ పద్మశాలి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక:
ఆర్మూర్ పట్టణ పద్మశాలీల ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్ గారు, ఆర్మూర్ పట్టణ పద్మశాలీల సంఘం(8 తర్పల) అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ గారు, మాజీ వార్డు సభ్యులు (8 తర్పల) అద్యక్షులు గుద్దేటి డిష్ రాము గారు ,ఆర్మూర్ నియోజకవర్గ పద్మశాలీల సంఘం అధ్యక్షులు దాసరి సునిల్ గారు ,ఈరోజు ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారి మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు.
2nd May, 2024
పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి సంతోష్ గారి తండ్రి ఇటీవలే మరణించారు ఈరోజు వారి కుటుంబ సభ్యలని పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు.
2nd May, 2024
పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి సంతోష్ గారి తండ్రి ఇటీవలే మరణించారు ఈరోజు వారి కుటుంబ సభ్యలని పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు.
29th April, 2024
ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పద్మశాలి కుల బంధువులని కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దత్తు ఇవ్వాలని కోరడం జరిగింది.
29th April, 2024
బెల్లంపల్లి నియోజకవర్గనికి విచ్చేసిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరడం జరిగింది...
25th April, 2024
ఈరోజు కిసాన్ నగర్ గ్రామానికి చెందిన పలువురిని పరామర్శించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు...
అంబేవర్ మోతిరాం వాల్ల నాన్న
ఆడెపు మనోహర్ వాల్ల నాన్న
బొల్లవత్రి సంజీవ్ వాల్ల నాన్న
ఖాడే విజయఆనంద్ వాల్ల నాన్న
చిలువెరీ బలరాం అమ్మ
ఇటీవలే మరణించారు వారి కుటుంబ సభ్యులని పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
25th April, 2024
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా...
నిజామాబాద్ పార్లమెంట్ కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాక సమావేశంలో పాల్గొన్న ఎంపి అభ్యర్థి టి.జీవన్ రెడ్డి గారు,ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు,కోరుట్ల నియోజకవర్గ బాధ్యలు జువ్వడి నర్సింగ్ రావు గారు,నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాలా మోహన్ రెడ్డి గారు.మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు..
24th April, 2024
పలువురిని పరామర్శించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు
1. బడా భీంగల్ గ్రామానికి చెందిన లోక్కిడి రాఘవేంద్ర ఇటీవలే గల్ఫ్ లో మరణించారు వారి కుటుంబ సభ్యులని పరామర్శించి,గల్ఫ్ సంక్షేమ బోర్డు నుంచి 5.లక్షల మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు.
2.కారేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాయక్ గారి తండ్రి ఇటీవలే మరణించారు వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు.
24th April, 2024
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి గారితో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నాలుగు సెట్ల నామినేషన్ దాఖాలు రిటర్నింగ్ అధికారి గారికి అందజేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు, తాహెర్ బిన్ గారు, ఆకుల లలిత గారు.
23rd April, 2024
హనుమాన్ జయంతి పురస్కరించుకొని వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు
22nd April, 2024
నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి నామినేషన్ సందర్బంగా నిజామాబాద్ జనజాతర సభ లో గౌరవ ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొని జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించలని కోరడం జరిగింది...
19th April, 2024
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పద్మశాలి ఆత్మీయ సమ్మేళంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొని ప్రసంగిచడం జరిగింది
16th April, 2024
కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాదు…
గల్ఫ్ కార్మికుల మధ్య పుట్టి పెరిగిన వ్యక్తిగా నా మనసులోని భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాను.
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నేను నిత్యం గల్ఫ్ కార్మికుల వేదనలు, రోదనలు వింటూ పెరిగాను.
తెలంగాణ వచ్చిన తర్వాతైనా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించాను. బొంబాయి, బొగ్గబాయి, దుబాయి అని ఉద్యమ సమయంలో మాట్లాడిన కేసీఆర్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితుల గోడు వినలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో “గల్ఫ్ బాధితుల” సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలుగుతోంది.
ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా జరిగిన గల్ఫ్ బాధితుల సమావేశం ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నాను.
ఈ సమస్యకు ఆచరణీయ పరిష్కారం చూపిన ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు రేవంతన్నా.
11th April, 2024
పద్మశాలి కుల పెద్దలని కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీ మద్దతివ్వాలని కోరడం జరిగింది....
నిజామాబాద్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు దత్తద్రి,ఆర్గనైజింగ్ సెక్రటరీ ధర్మపురి ఆర్మూర్,ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి సునీల్, మండల అధ్యక్షులు బొడ్డు గంగాధర్ గార్లని వారితో పాటు మిగతా సభ్యులని కలిసి కాంగ్రెస్ పార్టీ కీ మద్దతివ్వాలని కోరడం జరిగింది త్వరలో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం సన్నాక సమావేశం నిర్వహించాలని చర్చించడం జరిగింది...
11th April, 2024
ఏర్గట్ల మండలానికి చెందిన ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మరియు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు. ...
కాంగ్రెస్ లో చేరిన వారు ముదిరాజ్ మండల అధ్యక్షులు జుంగల గంగారాం గారితో పాటు ఏర్గట్ల గ్రామ బిఆర్ఎస్ అధ్యకుడు తుపాకుల శ్రీనివాస్ గౌడ్,జుంగల భాజన్న జోగు చిన్నయ్య జుంగల సర్పంచ్ జుంగల శ్రీనివాస్ నాయుడు నడిపి పోశెట్టి ఏట్టెం అరుణ్ పడిగెల పొట్టెన్న జుంగల లక్ష్మణ్ జుంగల మహేష్ ఇరపట్నం నరసయ్య జుంగల గంగాధర్ పడిగెల ఇస్తారు...
ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి గారు మాట్లాడుతూ...
ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి.సమానత్వ పరిపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం అని నమ్మి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను...
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు...
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్ ,సున్నపు అంజయ్య, రెండ్ల రమేష్ గార్ల పాల్గొన్నారు
11th April, 2024
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కిసాన్ నగర్ లో ఘనంగా జరిగాయి
పూలె విగ్రహానికి ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని ప్రసంసించారు.సమాజంలో కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీ,పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే చెప్పుకొచ్చారు
10th April, 2024
గత నలభై సంవత్సరాల సుధీర్గమైన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేని ప్రజా నాయకుడు జీవన్ రెడ్డి కావాలా!!!
ఐదేండ్ల అహంకారి అర్వింద్ కావాలా!!!
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా
ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తల సన్నాక సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి గారు,
ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గ్యారు,ఎమ్మెల్యేలు పి. సుదర్శన్ రెడ్డి గారు.,భూపతి రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు మానాలా మోహన్ రెడ్డి గారు,మాజీ మంత్రి మండవ వేంకటేశ్వర రావు గారు,తాహెర్ గారు, అన్వేష్ రెడ్డి గారు, ముత్యాల సునీల్ రెడ్డి గారు,నగేష్ రెడ్డి గారు,గడుగు గంగాధర్ గారు,అరికెలా నర్సారెడ్డి గారు. ..
ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి గారు మాట్లాడుతూ. .....
⏺ బాల్కొండ నియోజకవర్గంలోని కార్యకర్తలకు గత పది సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా అధికార పార్టీ వేధింపులకు గురి చేసిన ఆర్థికంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తని కంటికిరెప్పలా కాపాడుకుంటానని హామీ ఇస్తున్నానని
⏺ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్,జూనియర్ అని బిబేధాలు లేకుండా జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ కి పంపించే బాధ్యత మన పైన ఉంది అదే మన ధ్యేయం,లక్ష్యం కావాలి అహంకారి అర్వింద్ ని ఇంటికి పంపించే బాధ్యత మీ పైనుందాన్నారు.
⏺ గత ఐదు సంవత్సరాలుగా ఈ అర్వింద్ ఎలాంటి అభివృద్ధి చేయాలె ఇచ్చిన హామీలు ఒక్కటి కుడా నెరవేర్చలే గత ఎన్నికల్లో పసుల బోర్డు తీస్కాస్తానని హామీ ఇచ్చి ఐదేండ్లు అయితున్న ఇంకా తీసుకురాలే
ఏ మొఖం పెట్టుకొని ఎలాంటి అభివృద్ధి లేకున్నా మోడీ గారిని చూసి ఓట్లు వెయ్యమంటున్నావు. ..
⏺ ఐదేండ్ల అహంకారి అర్వింద్ మనకు అవసరం లేదు
నలభై సంవత్సరల అనుభవం ఉన్న నాయకుడు మనకి కావాలి
మన పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ కి ఓటేసి గెలిపించాలని కోరారు.
10th April, 2024
కిసాన్ నగర్ మేదరి సంఘం సభ్యులు ఈరోజు ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారిని మర్యాదగా పూర్వకంగా కలిసి సన్మానించారు.
మేదరి సంఘం సభ్యులు మాట్లాడుతూ; గత కాంగ్రెస్ ప్రభుత్వం లో మీరు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఆరోజు మాకోసం మేదరి సంఘం కమ్యూనిటీహాల్ ఇచ్చారు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి జరుగలేదు అని వాపోయారు. ..
ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి గారు మాట్లాడుతూ. .
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్ధతిచ్చి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని గెలిపించండి.
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అందరికి సమానత్వం పరిపాలన దక్కుతుందని...
అదే విందంగా రాబోయే రోజుల్లో మీ కుల సంఘ అభివృద్ధి కి ఎలాంటి సహకారం కావలన్నా నేను మీకు అండగా ఉంటానని విజ్ఞప్తి చేసారు. ..
10th April, 2024
కాంగ్రెస్ లో చేరిన ఏర్గట్ల జడ్పీటీసీ.... ఈరోజు ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి ,డీసీసీ అధ్యక్షులు మానాలా మోహన్ రెడ్డి గార్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు. .. వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి,బోధన్ ఎమ్మెల్యే శ్రీ ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు. .. ఏర్గట్ల మండల బిఆర్ఎస్ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ గారు,మాజీ ఎంపీటీసీ సున్నపు అంజయ్య గారు, ఇబ్రహీంపట్నం శ్రీనివాస్ గారు,అన్వర్ గారు కాంగ్రెస్ పార్టీ లో చేరారు...
10th April, 2024
బోదెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ గారు ఇటీవలే శస్త్రచికిత్స కాగా ఈరోజు వారిని పరామర్శించి. అయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన “మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు...
9th April, 2024
ఈరోజు ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి ,డీసీసీ అధ్యక్షులు మానాలా మోహన్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు. ..
భీంగల్ మండలం గోనుగోప్పుల గ్రామ ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్ మొండి భూమేష్,బిఆర్ఎస్ నాయకులు కొమ్ము మహేష్, ముద్దుల శేఖర్, బోడ గంగాధర్, కుర్మ గంగాధర్, బొంబాయి మహేష్,చిక్కాల లక్ష్మణ్, తరుణ్,గార్లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన అనిల్ ఈరవత్రి గారు,
మానాలా మోహన్ రెడ్డి గారు...
ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి మాట్లాడుతూ. ..
రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా కష్టపడాలన్నారు. ..
పది సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు పొలం బాట పట్టి రైతుల వద్దకు వెళ్లేలా చేసిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కుతుందన్నారు
80 వేల పుస్తకాలు చదివిన పెద్ద మనిషికి కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు వర్షాకాలం ఎప్పుడొస్తుందో, ఎండాకాలం ఎప్పుడొస్తుందో తెలియకుండా చేశారు
గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాలు తక్కువ పడడం వల్లనే నీటి సమస్యలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులు దొరకడం కరువయ్యారు.
అందరికీ సమానత్వ పరిపాలన కావాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించొక్కవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర, భోజ గౌడ్,చరణ్ గౌడ్, వాక మహేష్,సతీష్ పాల్గొన్నారు.
9th April, 2024
ఈ రోజు బడాభీంగల్ గ్రామానికి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడు,మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన సంఘాల యువకులు దాదాపు వంద మంది కాంగ్రెస్ లో చేరిక. .. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరెపల్లి నాగేద్రబాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు. .. ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి గారు మాట్లాడుతూ. .. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం కైవసం చేసుకోవడం కోసం అందరూ ఒక్కతాటిపై ఉండి కష్టపడాలన్నారు కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులు దొరకడం కరువయ్యారు దేశంలో కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అందరికీ సమానత్వ పరిపాలన అందుతుందని అన్నారు. ..
9th April, 2024
ఈరోజు నాగంపేట వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు,
ఉగాది పర్వదినం సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఈ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో శుభం చేకూర్చాలని ఆకాంక్షిస్తూ…
ప్రజలందరికి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. ..
9th April, 2024
ఉగాది పర్వదినం రోజు కిసాన్ నగర్ మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి గారు ఈ సందర్బంగా పద్మశాలి నూతన కార్యవర్గ సభ్యులు వారిని సన్మానించారు.
8th April, 2024
పార్లమెంట్ ఎన్నిక సందర్బంగా నిజామాబాద్ పార్లమెంట్ బోధన్ నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తల సన్నాక సమావేశం..
8th April, 2024
పార్లమెంట్ ఎన్నిక సందర్బంగా ధర్పల్లి మండల కేంద్రంలో కార్యకర్తల సన్నాక సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గార్లతో కలిసి పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు. .
7th April, 2024
7th April, 2024
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంజార గిరిజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గోని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించలాని కోరిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు..
7th April, 2024
నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని, నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేసాను.
5th April, 2024
ఈరోజు నారాయణపేట్ నియోజకవర్గం మరికల్ మండల కేంద్రంలో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో స్థానిక ఎమ్మెల్యే పార్ణిక రెడ్డి,మరియు మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
4th April, 2024
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
3rd April, 2024
త్వరలో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
● గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞత తెలిపిన గల్ఫ్ జెఏసీ బృందం
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభం చేసినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపింది. గల్ఫ్ హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు.
బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, ఖతార్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ వలసల విశ్లేషకులు మంద భీంరెడ్డి ఈ బృందంలో ఉన్నారు.
ఈ సందర్బంగా డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మానవత్వంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు.
హైదరాబాద్ లో ఈనెల 15 తర్వాత గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ నెలాఖరుకు గల్ఫ్ దేశాలలో పర్యటిస్తారని ఆయన అన్నారు.
1st April, 2024
ఈరోజు కిసాన్ నగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బాల్కొండ మండల పద్మశాలి కులబంధువులు…
31st March, 2024
ఈరోజు నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన 6వ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు...
30th March, 2024
Attended and addressed Nizamabad Lok Sabha poll preparation meeting with party cadre, running high on welfare schemes and people’s Govt in state.
26th March, 2024
ఈరోజు పద్మశాలి భవన్ నారాయణగూడ లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని పద్మశ్రీ, చేనేత అవార్డు గ్రహీతలను సన్మానించిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ అనిల్ ఈరవత్రి గారు...
22nd March, 2024
పద్మశాలి సమాజం అభ్యున్నతి కోసం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం..
పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పై గురువారం రోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారి ఆధ్వర్యంలో అఖిల భారత పద్మశాలి సంఘం నాయకుల కలిసి కృతజ్ఞతలు తెలిపారు..
17th March, 2024
తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నియామకానికి కృషి చేసిన ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారిని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.. Deepa Dasmunshi #TSMDC #Tgmdcchairmananile
17th March, 2024
తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.. Anumula Revanth Reddy #TSMDC
1st March, 2024
కాంగ్రెస్ మాటాంటే మాటే
హామీ ఇచ్చాం నెరవేరుస్తున్నాం
ఇటీవలే మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రజా ప్రభుత్వం.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభంచిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు..…
29th February, 2024
ఈరోజు నిజామాబాద్ మార్కండేయ మందిరంలో భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు...
29th February, 2024
ఈరోజు నాగపూర్ గ్రామంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం లో పాల్గోని ప్రతేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు..
20th February, 2024
ఈరోజు ఎన్సీసీ గేట్ ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన మలిదశ తెలంగాణ పోరాట విద్యార్ధి ఉద్యమాకారుడు అమరుడు సిరిపురం యాదయ్య గారి 14వ వర్ధంతి సభలో పాల్గోని నివాళి అర్పించిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు..
11th February, 2024
ఈరోజు పద్మశాలి భవన్, నారాయణగూడ లో అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రమాణ స్వీకారత్సవం లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన కమర్తపు మురళి గారికి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది..
21st January, 2024
ఈరోజు స్వకుళశాలి భవన్,ఎల్.బి. నగర్ లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక హైదరాబాద్ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు..
20th January, 2024
అయోధ్య రామ మందిరం పునర్ ప్రతిష్ట ఉత్సవాల సందర్భంగా...
ఈరోజు సనత్ నగర్ శ్రీ హనుమాన్ దేవాలయంలో సీతారామచంద్రుల వారికి సమర్పించడానికి పద్మశాలి చేనేత కళాకారులచే నియమ నిష్ఠలతో సీతారాముల వారికి పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలు తయారీ పనులను స్థానిక శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు..
2nd January, 2024
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులై తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దీపాదాస్ మున్షీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి గారు..
29th December, 2023
#PRAJAPALANA